14, జులై 2012, శనివారం


 సెడ్ మొదటి టాప్ 10 కోటీశ్వరుల జాబితా:
 సెడ్ మొదటి టాప్ 10 కోటీశ్వరుల జాబితా:
కార్లోస్ స్లిమ్ Helu (మెక్సికో) 74 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ (అమెరికా సంయుక్త) 56 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (అమెరికా సంయుక్త) 50 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) 41 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (అమెరికా సంయుక్త) 39.5 బిలియన్
లక్ష్మి మిట్టల్ (భారతదేశం) 31.1 బిలియన్
Amancio ఓర్టెగా (స్పెయిన్) 31 బిలియన్
బాలికల బాటిస్టా (బ్రెజిల్) 30 బిలియన్
ముకేష్ అంబానీ (భారతదేశం) 27 బిలియన్
క్రిస్టీ వాల్టన్ (అమెరికా సంయుక్త) 26.5 బిలియన్.
 సెడ్ మొదటి టాప్ 10 కోటీశ్వరుల జాబితా:
కార్లోస్ స్లిమ్ Helu (మెక్సికో) 74 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ (అమెరికా సంయుక్త) 56 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (అమెరికా సంయుక్త) 50 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) 41 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (అమెరికా సంయుక్త) 39.5 బిలియన్
లక్ష్మి మిట్టల్ (భారతదేశం) 31.1 బిలియన్
Amancio ఓర్టెగా (స్పెయిన్) 31 బిలియన్
బాలికల బాటిస్టా (బ్రెజిల్) 30 బిలియన్
ముకేష్ అంబానీ (భారతదేశం) 27 బిలియన్
క్రిస్టీ వాల్టన్ (అమెరికా సంయుక్త) 26.5 బిలియన్.
కార్లోస్ స్లిమ్ Helu (మెక్సికో) 74 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ (అమెరికా సంయుక్త) 56 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ (అమెరికా సంయుక్త) 50 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) 41 బిలియన్ డాలర్లు
లారీ ఎలిసన్ (అమెరికా సంయుక్త) 39.5 బిలియన్
లక్ష్మి మిట్టల్ (భారతదేశం) 31.1 బిలియన్
Amancio ఓర్టెగా (స్పెయిన్) 31 బిలియన్
బాలికల బాటిస్టా (బ్రెజిల్) 30 బిలియన్
ముకేష్ అంబానీ (భారతదేశం) 27 బిలియన్
క్రిస్టీ వాల్టన్ (అమెరికా సంయుక్త) 26.5 బిలియన్.

ఫోర్బ్స్‌ ప్రపంచ కుభేరుల జాబితాలో

బిల్‌గేట్స్‌ రెండవ స్థానంలో నిలవగా, మూడవ స్థానంలో వారెన్‌బఫెట్‌ నిలిచారు. భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ నాల్గవ స్థానంలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ 5వ స్థానంలో నిలిచారు. మరో నలుగురు భారతీయులు తొలి 50 మంది ప్రపంచ ధనవంతుల జాబితాల్లో చోటు దక్కించుకున్నారు. 2010 సంవత్సరంలో ప్రపంచ ధనవంతుల జాబితాను ప్రముఖ వాణిజ్య పత్రిక 'ఫోర్బ్స్‌' విడుదల చేసింది. 4వ స్థానంలో నిలిచిన ముఖేష్‌ అంబానీ 29 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారని ఫోర్బ్స్‌ పత్రిక తెలిపింది. 13.7 బిలియన్‌ డాలర్లతో ఆయన తమ్ముడు అనీల్‌ అంబానీ 36వ స్థానంలో నిలిచాడు. 28.7 బిలియన్‌ డాలర్ల ఆస్థులతో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌ 5వ స్థానంలో నిలిచారు. భారత దేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని మిట్టల్‌ భావించారు. ఒరిస్సా, జార్ఖండ్‌ రాష్ట్రాలలో స్టీలు కర్మాగారాలు నిర్మించాలని ప్రయత్నించినా ప్రభుత్వం ఆమోదాన్ని పొందలేకపోయారని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఆయనను లండన్‌లో నివసించే అత్యంత ధనవంతులైన భారతీయుడుగా పత్రిక అభివర్ణించింది. ఇక పోతే భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల రంగంలో మూడవ స్థానంలో నిలిచిన విప్రో సంస్థ అధిపతి అజీం ప్రేంజీ పదిహేడు బిలియన్‌ డాలర్ల ఆస్థులతో 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఎస్‌ఆర్‌ గ్రూఫ్‌ అధిపతులైన శశి, రవిరూయా సోదరులు 13 బిలియన్‌ డాలర్ల సంపదతో 40వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్టీలు, చమురు, ఇంధన రంగాలలో తమ వ్యాపారాలను విస్తరించే క్రమంలో ఈ సంస్థ కొద్దిగా వెనకడుగు వేయడంతో వారి ఆదాయానికి కొంత గండిపడింది. ఇక తొలి 50 స్థానాల జాబితాలో చివరి స్థానంలో సావిత్రీ జిందాల్‌ నిలిచారు. 12.2 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ఆమె 44వ స్థానంలో ఉన్నారు. 2005 లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె భర్త మరణానంతరం గోపీ జిందాల్‌ గ్రూఫ్‌ అధినేతగా పగ్గాలు చేపట్టారు. జాబితాలో చోటు చేసుకున్న భారతీయుల వివరాలు ఇలా ఉన్నాయి. 74వ స్థానంలో కుషాల్‌ పాల్‌సింగ్‌, 85 స్థానంలో కుమార్‌ బిర్లా, 87వ స్థానంలో సునీల్‌ మిట్టల్‌, 113 స్థానంలో అనీల్‌ అగర్వాల్‌, 148వ స్థానంలో ఆది గోద్రెజ్‌ కుటుంబం, 201 వ స్థానంలో శివ్‌నాడార్‌, 616వ స్థానంలో ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, ఆయన కుటుంబం, 880వ స్థానంలో రాహూల్‌ బజాజ్‌, 937వ స్థానంలో విజయ్‌మాల్యా ఉన్నారు.
అగ్రస్థానంలో స్లిమ్‌ హెలు
ఫోర్బ్స్‌ ప్రకటించిన 1011 మంది ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో మెక్సికోకు చెందిన వ్యాపార దిగ్గజం కార్లో స్లిమ్‌ హెలు అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను రెండవ స్థానంలోకి తోసి ఈయన తొలిస్థానాన్ని ఆక్రమించారు. గత ఏడాదిగా 18.5 బిలియన్‌ డాలర్ల ఆస్థులను పెంచుకొని 53.5 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని సంపాదించుకున్నారు. గత పదిహేను ఏళ్ళుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అటూ ఇటూగా అగ్రస్థానంలో కొనసాగుతున్న గేట్స్‌ను కార్లో అధిగమించారు. 53 బిలియన్‌ డాలర్ల సంపదతో గేట్స్‌ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నారు. రెండంకెల స్థానంలో జాబితాలో చోటు చేసుకున్న దేశాలలో భారత్‌, చైనా, టర్కి, దక్షిణకోరియా దేశాలు ఉన్నాయి. 

బోస్టన్: ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తల సంపాదన శోభిల్లింది. అమెరికా దిగ్గజ ధనవంతుల జాబితాలో మనవారు నలుగురికి చోటు లభించింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన 400 మందితో కూడిన అమెరికా ధనవంతుల జాబితాలో నలుగురు ఎన్నారైలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ కోస్లా, సింటెల్ వ్యవస్థాపకుడు భరత్ దేశాయ్, కవితర్క్ రామ్ శ్రీరామ్, సాఫ్ట్‌వేర్ రాజు రమేష్ వద్వానీ వివిధ స్థానాల్లో ఉన్నారు. ఎప్పటిలాగానే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అమెరికా కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచి వెలిగారు!.

అమెరికా ధనవంతుల జాబితాలో వినోద్ కోస్లా 1.3 బిలియన్ డాలర్ల సంపదతో 308వ స్థానంలో నిలిచారు. భరత్ దేశాయ్ 1.6 బిలియన్ డాలర్ల ఆర్జనతో 252వ స్థానం సాధించారు. అలాగే 1.45 బిలియన్ డాలర్ల సంపాదనతో శ్రీరామ్ 288, 1.4 బిలియన్ల సంపాదనతో వద్వానీ 290 స్థానం పొందారు. అయితే ఈ జాబితాలో ప్రవాస భారతీయుల్లో ఒక్కరు కూడా టాప్-100లో చోటు దక్కించుకోలేక పోవడం శోచనీయం. ఇకపోతే, గత పదిహేడేళ్ళ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 54 బిలియన్ డాలర్ల సంపాదనతో బిల్‌గేట్స్ దేశీ ధనవంతుల జాబితాలో ప్రథమస్థానాన్ని అధివహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి